ఎంపీడీవో కార్యాలయంలో విచారణ చేపడుతున్న డిఎస్పి శ్రీనివాసరావు

53చూసినవారు
నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ కేసుపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు అధికారులు రంగంలో దిగారు. ఈనేపథ్యంలో గురువారం నరసాపురం డిఎస్పి శ్రీనివాసరావు ఎంపిడిఓ కార్యాలయంలో ఉద్యోగులను విచారణ చేసి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీడీవో వెంకటరమణారావు విధి నిర్వహణలో ఉండేటప్పుడు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ మొబైల్ కాల్స్ కి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్