జనసేన క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్

62చూసినవారు
జన సైనికుడి కుటుంబ క్రియాశీలక సభ్యత్వం క్షేమదాయకమని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. గురువారం నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన సైనికుల కుటుంబ క్షేమం కోసం ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమం జూలై 18 నుండి 28 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్