నరసాపురం టిడిపి కార్యాలయంలో ఎంపీడీవో మృతికి సంతాపం

50చూసినవారు
నరసాపురం టిడిపి కార్యాలయంలో ఎంపీడీవో మృతికి సంతాపం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసాపురం ఈఎంపీడీవో ఎం వెంకటరమణారావు మృతి పట్ల నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంతాపం తెలిపారు. తొలితగా ఎంపీడీవో చిత్రపటానికి రామరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం టిడిపి నాయకులు కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్