వైసీపీ నాయకులకు తోకలు కత్తిరిస్తాం: నరసాపురం ఎమ్మెల్యే నాయకర్

3607చూసినవారు
గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ నాయకులకు కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారని ఊరికినే జనసైనికులు జోలికి వస్తే సహించేది లేదని మనం ఎవరితోనూ గొడవలకు వెళ్ళొద్దని ఎవరైనా గొడవకు వస్తే వదిలేది లేదని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. నరసాపురం పట్టణం 14వ వార్డులో విజయోత్సవ వేడుకలు పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు చాలా ఎక్కువ చేస్తున్నారని అటువంటి వారికి తోకలు కట్ చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్