ఇంధన శాఖపై నేడు శ్వేతపత్రం

67చూసినవారు
ఇంధన శాఖపై నేడు శ్వేతపత్రం
రాష్ట్ర ఇంధన శాఖ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ రంగంపై సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు తీసుకునే చర్యల గురించి అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే 2019కి, ప్రస్తుతం చోటు చేసుకున్న వ్యత్యాసాన్ని పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్