రెంటచింతలలో వైసీపీ దాడి.. ఈసీ ఆగ్రహం

78చూసినవారు
రెంటచింతలలో వైసీపీ దాడి.. ఈసీ ఆగ్రహం
పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండల కేంద్రంలోని రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. ఈ గొడవలో ఇద్దరు ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, అవసరమైతే అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఈసీ ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్