కన్ఫ్యూజన్ గా మారిన జగన్ లండన్ టూర్!

60చూసినవారు
కన్ఫ్యూజన్ గా మారిన జగన్ లండన్ టూర్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడింది. కుమార్తెను కలిసేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ.. పాస్ పోర్టు వ్యవహారంలో ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన షరతులు ఆయన ప్రయాణం మీద ప్రభావాన్ని చూపాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? లండన్ వెళుతున్నారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న దాదాపు డౌట్ అనే అంటున్నారు.

సంబంధిత పోస్ట్