నేడు
వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ప్రమాణం చేయించనున్నారు. రాజ్యసభలో ఏపీకి ఉన్న 11 సీట్లు
వైసీపీ ఖతాలోకి వెళ్లాయి. తొలిసారి రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.