కరుణగిరి గ్రామంలో ఎమ్మార్పీఎస్ విజయోత్సవాలు

78చూసినవారు
మైదుకూరు మండలం కరుణగిరి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం ఎస్సీ వర్గీకరణ అమలుకై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర నాయకులు సంజీవ్, ఎమ్మార్పీఎస్ కడప జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ లక్ష్మయ్య మాదిగ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ గ్రామంలో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్గీకరణ పోరాటంలో అమరవీరులలో స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్