రామోజీరావు మృతి బాధాకరం: తులసి రెడ్డి

80చూసినవారు
పద్మ విభూషణ్ రామోజీరావు పరమపదించడం బాధాకరమని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి తెలిపారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన జీవితం అందరికీ ఆదర్శం, అనుసరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్