సర్వేల్లో BRSకు 0 సీట్లు.. స్పందించిన కేటీఆర్ (వీడియో)

69చూసినవారు
ఇవాళ విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో BRS పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదని మెజార్టీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఎగ్జిట్ ఫలితాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జూన్ 4న వెలువడే అసలు (ఎగ్జాక్ట్) ఫలితాల కోసం తాము ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ పోరాటంతో పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :