ఎన్నికలవేళ రూ.4,650 కోట్లు సీజ్

77చూసినవారు
ఎన్నికలవేళ రూ.4,650 కోట్లు సీజ్
లోక్ సభ ఎన్నికలకు ముందే అధికారులు రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.4,650 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్ల చొప్పున సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్