జిమ్‌లో.. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు అత్యాచారం

72997చూసినవారు
జిమ్‌లో.. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు అత్యాచారం
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ 17 ఏళ్ళ బాలిక జిమ్ కి వెళ్తుంది. తనతో పాటు జిమ్‌కి వస్తున్న యువకులు బాలికపై కన్నేసి.. జిమ్ లోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బాలిక తల్లితదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని మర్చిపోలేక విషం తాగి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :