ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి అత్యంత విలువైన గిఫ్ట్ ఇచ్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది! నారాయణ మూర్తి ఇచ్చిన ఆ గిఫ్ట్తో ఆ 4 నెలల బాలుడు యంగెస్ట్ మిలియనీర్ అయిపోయాడు. సంస్థలో నారాయణ మూర్తి తన వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ దాదాపు రూ.240 కోట్లపైనే!