ట్రాక్టర్‌ను ఢీకొని కాలువలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి

78చూసినవారు
ట్రాక్టర్‌ను ఢీకొని కాలువలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి
ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ట్రాక్టర్‌ను ఢీకొని కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలోని డోంబివిలి నుంచి పండర్‌పూర్ వెళ్తుండగా కేసర్ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్