రూ.11 కోట్లతో భారీగా అయోధ్య సెట్

83చూసినవారు
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి 'రామాయణ' ఇస్తిహాసాన్నీ సినిమాగా తీస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రామాయణ్ సినిమాలో వివిధ భాషలకు సంబందించిన స్టార్స్ కనిపించనున్నారని టాక్.