క్రైస్తవ మిషనరీ స్కూళ్లకు కీలక మార్గదర్శకాలు

63చూసినవారు
క్రైస్తవ మిషనరీ స్కూళ్లకు కీలక మార్గదర్శకాలు
క్రైస్తవ మిషనరీలు నిర్వహించే విద్యాసంస్థలకు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) పలు కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతిరోజూ దేశ రాజ్యాంగ ప్రవేశికను విద్యార్థులతో చదివించాలని నిర్దేశించింది. క్రైస్తవ సంప్రదాయాలను ఆచరించాలంటూ ఇతర మతాలకు చెందిన విద్యార్థులను బలవంతం చేయకూడదని కోరింది. అన్ని మతాలు, సంప్రదాయాలను ఆచరించేలా విద్యార్థులకు బోధనలు చేయాలని సూచించింది.

సంబంధిత పోస్ట్