ప్రపంచ కుబేరుల జాబితాలో 200 మంది భారతీయులు

59చూసినవారు
ప్రపంచ కుబేరుల జాబితాలో 200 మంది భారతీయులు
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయుల పేర్లున్న విషయం తెలిసిందే. తాజాగా నివేదిక ప్రకారం.. భారత బిలియనీర్ల మొత్తం సంపద 954 బిలియన్ డాలర్లకు చేరింది. దేశంలోని అగ్ర బిలియనీర్లుగా నిలిచిన వ్యక్తుల సంపదలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ రెండు, శివ్‌నాడార్ మూడో స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్