ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం!

78చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం!
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఛైర్మన్ రవికుమార్ నుంచి హార్డ్ డిస్క్ లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రవికుమార్ కు చెందిన HYD, బెంగళూరులోని ఇళ్లు, కార్యాలయాల్లో 3 సర్వర్లు, 5 మినీ డివైజ్ లను వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నారు.