కొంగుచాచి అడుగుతున్న గెలిపించండి

1549చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీపడుతున్న తనను గెలిపించాలని శిరస్సు వంచి దండం పెడుతూ. కొంగుచాచి అడుగుతున్న అంటూ ప్రజలను వేడుకున్నారు అభ్యర్థి ఆత్రం సుగుణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జన జాతర సభలో సోమవారం ఆమె మాట్లాడుతూ. ఓ ఆదివాసీ ఆడ బిడ్డగా తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిస్తే పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతు కనవుతానను అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్