టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బిజెపి నిరసన

82చూసినవారు
గత ప్రభుత్వం బిఆర్ఎస్ లాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఒక వర్గంపై అక్రమ కేసులు బనాయిస్తుందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇటీవల పట్టణంలో క్రాంతి నగర్ లో జరిగిన సంఘటనలు ప్రమేయం లేనప్పటికీ కొంతమందిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఇందులో భాగంగా బిజెపి, హిందూ సంఘాల నాయకులు నిరసన టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్పీ హామీ మేరకు ఆందోళన విరమిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్