ట్రాక్టర్ బోల్తా పలువురికి గాయాలు

16907చూసినవారు
ఇంద్రవెల్లి మండలం పాటగూడ వద్ద
ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన లో పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలుకగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాలకు చెందిన గిరిజనులు శివరాత్రి సందర్భంగా సిరికొండ మండలంలోని సుంకిడిలో ఉత్సవాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్