రైల్వే మంత్రిత్వ శాఖ పరిధ
ిలోని రైల్వే ప్రొటెక్ష
న్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో ఎస్ఐ-452 ఖాళీలు, కానిస్టేబుల్-4,208 పోస్టులు ఉన్నాయి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ),
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్
మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) ద్వారా అ
భ్యర్థ
ుల ఎంపిక ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు https://rrbsecunderabad.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి.