రాజ్యాంగానికి రక్షణ కవచంగా నరేంద్ర మోడీ నిలబడుతూ రిజర్వేషన్లను కాపాడుతున్న పార్టీ బిజెపి అని ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఆదిలాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎస్సి వర్గీకరణ ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో నాయకులు మనోజ్ మాదిగ, కిరణ్, వెంకటేష్, రొడ్డ రాకేష్, గణేష్, నవీన్, మహేందర్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.