పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య

2608చూసినవారు
పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య
కొమురంభీమ్: తిర్యాని మండలం గుండాల గ్రామానికి చెందిన ఆత్రం గణేష్(20) కొంతకాలంగా దండెపల్లి మండలం కర్ణపేట గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఈనెల 21న గ్రామ శివారులోని మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్