గోరేటి జిఎం కార్యాలయం ముందు ధర్నా

77చూసినవారు
గోరేటి జిఎం కార్యాలయం ముందు ధర్నా
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు రూ. 4701 కోట్ల నుంచి కార్మికుల వాటా 33% అంటే రూ. 550 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. తప్పుడు లెక్కలతో కార్మికులను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్