అత్తతో మేనల్లుడు ఎఫైర్.. చివరికి

451280చూసినవారు
అత్తతో మేనల్లుడు ఎఫైర్.. చివరికి
బీహార్‌లోని కైమూర్ జిల్లా చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మంజుదేవి అనే మహిళతో ఆమె మేనల్లుడు సంతోష్ ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతకుముందు శివరామ్‌ అనే వ్యక్తితో మంజుకు ఎఫైర్ ఉండేది. శివరామ్‌ను చంపాలని మంజు కోరింది. దీంతో సంతోష్ తన ఫ్రెండ్స్‌తో కలిపి 2023, జూలై 25న శివరామ్‌ను హత్య చేశాడు. 8 నెలల తర్వాత కేసు మిస్టరీ వీడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్