విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

79చూసినవారు
విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
కోయంబత్తూరు విమానాశ్రయానికి సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇ-మెయిల్ బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లతో సోదాలు చేపడుతున్నారు. సీఐఎస్ఎఫ్ బలగాలు విమానాశ్రయ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :