యూజర్‌లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌

72చూసినవారు
యూజర్‌లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌
భారత్‌లో ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ యూజర్‌లకు షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలను పెంచింది. ఒక్కో యూజర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.118, రూ.289 ప్లాన్ల ధరలు ఇప్పుడు వరుసగా రూ.129, రూ.329కి చేరాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ వెబ్‌సైటు, మొబైల్‌ యాప్‌లో మార్పులు చేశారు.

ట్యాగ్స్ :