రేపు ఎంపీగా అమృత్ పాల్ సింగ్ ప్రమాణం

85చూసినవారు
రేపు ఎంపీగా అమృత్ పాల్ సింగ్ ప్రమాణం
ఖలిస్థానీ ఉద్యమ మద్దతుదారు, వారిస్ పంజాబ్ దే సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ శుక్రవారం లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నట్లు ఫరీద్ కోట్ ఎంపీ సరభీత్ సింగ్ ఖల్సా తెలిపారు. ఈ మేరకు అతడికి రేపటి నుంచి నాలుగు రోజుల పెరోల్ లభించినట్లు చెప్పారు. అమృత్ పాల్ జైలులో ఉంటూనే పంజాబ్ లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్