మరో దారుణ హత్య.. రెండు రోజుల్లో 7 మర్డర్లు

76చూసినవారు
మరో దారుణ హత్య.. రెండు రోజుల్లో 7 మర్డర్లు
హైాదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల్లొ 7 హత్యలు జరిగాయి. తాజాగా ఓల్డ్ సిటీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చి రెడ్డి నగర్ లో ఇంట్లోకి చొరబడి మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ కు దుండగులు హత్య చేశారు. అక్రమ సంబంధం కారణంగానే జాకీర్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. షాహిన్ అనే మహిళతో పాటు భర్త హసన్, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.