భారత్లో తయారైన విదేశీ మద్యం, బీర్, FL స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణకు AP కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చించారు. చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోయినవారికి పరిహారంగా ఎకరాకి 8 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేబినెట్లో ప్రతిపాదనలు చేశారు.