న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్ లేదా బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్)లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది 24.05.2024. వివరాల కొసం www.ippbonline.com వెబ్సైట్లో చూడవచ్చు.