తుదిదశకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు

52చూసినవారు
తుదిదశకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు
ఏపీలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 4 మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 33 ప్రాంతాల్లో లెక్కింపు ప్రారంభం కానుండగా, ఇందుకోసం 9445 మంది సిబ్బందిని నియమించారు. 2373 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొదట భద్రాచలం, అశ్వరావుపేట, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తి కానున్నది.

సంబంధిత పోస్ట్