అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోస్వామి రాజీనామా

75చూసినవారు
అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోస్వామి రాజీనామా
కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాణా గోస్వామి బుధవారం రాజీనామా చేశారు. గోస్వామి అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మరియు భారత జాతీయ కాంగ్రెస్ క్రియాశీల సభ్యునిగా రాజీనామా చేస్తున్నానని.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్‌కు లేఖ రాశారు. గోస్వామి బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్