దేదివ్యమానంగా అయోధ్య రాముడి ముఖం

85చూసినవారు
దేదివ్యమానంగా అయోధ్య రాముడి ముఖం
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న జరుగనున్న నేపథ్యంలో దేశమంతా శ్రీ రామ నామస్మరణ చేస్తున్నారు. తాజాగా అయోధ్యలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ముఖం కనిపించేలా ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో రామ్ లల్లా ముఖం ఫొటోలు చూసి భక్తులు పరవశించిపోతున్నారు. కాగా తొలుత విగ్రహానికి వస్త్రం కప్పి ఉంచిన ఫొటోలు వెలువడ్డాయి. రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని మోడి ఘనంగా ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్