ఓటుకు నోటు కేసు జూలైకి వాయిదా

54చూసినవారు
ఓటుకు నోటు కేసు జూలైకి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తీర్పును జూలైకి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్