హైదరాబాద్ లోని మెట్రోలో మల్కాజ్గిరి BRS ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రయాణించారు. ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రోలో రాగిడి ప్రయాణించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, దేవిరెడ్డి సుదీర్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు మాధవరం, వివేకానంద్, శంభీపూర్ రాజు కూకట్పల్లి మెట్రోస్టేషన్కు వెళ్లారు.