వెనీస్ నగరానికి ఇకపై ఎంట్రీ ఫీజు!

78చూసినవారు
వెనీస్ నగరానికి ఇకపై ఎంట్రీ ఫీజు!
ఇటలీలో ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అయిన వెనీస్ నగరానికి ఏటా లక్షల్లో పర్యాటకులు వెళ్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి వన్ డే ట్రిప్పులు వేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరి తాకిడిని తగ్గించేందుకు అధికారులు ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. వెనీస్‌లోకి ప్రవేశించాలంటే ఆ పర్యాటకులు 5 యూరోలు (దాదాపు రూ.450) చెల్లించాలి. అయితే ఇది సరికాదని నగరవాసులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్