సికింద్రాబాద్ లో దారుణ హత్య

118352చూసినవారు
సికింద్రాబాద్ లో దారుణ హత్య
సికింద్రాబాద్‌ లోని జవహర్‌నగర్‌ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతోంది. కిరోసిన్‌ పోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల అదృశ్యమైన కేసుల వివరాలు సేకరించి విచారిస్తామని కుషాయిగూడ ఏసీపీ తెలిపారు.