గుజరాత్ లోని రెండు పాఠశాలల్లో CBI దాడులు

77చూసినవారు
గుజరాత్ లోని రెండు పాఠశాలల్లో CBI దాడులు
నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును CBI చేపట్టి దర్యాప్తు ముమ్మరం చేసింది. నీట్ పరీక్షలో అవకతవకల నిగ్గు తేల్చేందుకు CBI గురువారం గుజరాత్ కు చేరుకుందని ఆ వర్గాలు తెలిపాయి. పంచమల్ ప్రాంతంలోని రెండు పాఠశాలల్లో నీట్ పరీక్షకు కేంద్రం ఉంది. పేపర్ లీకేజీకి సంబంధించి పరీక్ష రోజున ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది వాంగ్మూలాలను అధికారులు నమోదు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్