CBSE: పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అలర్ట్

75చూసినవారు
CBSE: పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అలర్ట్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025లో 10, 12వ తరగతుల బోర్డ్ పరీక్షలకు అర్హత సాధించడానికి విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు అనుబంధంగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు/ అధిపతులకు జారీ చేసిన అధికారిక నోటీసులు ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్