141 మందిని రక్షించింది వీరే.. వీడియో

58చూసినవారు
తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విమానంలోని 141 మంది ప్రయాణికులు ఆందోళనకు గురి కాగా పైలట్, కో పైలట్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని హీరోలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వారికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్