సింగరేణికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. కోల్ ఇండియా లిమిటెడ్కు ఇచ్చిన ప్రాధ్యనతనే సింగరేణికి కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సింగరేణి కేంద్రం ఆదుకొనే విధంగా ప్రణాళికలు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయని.. ఒడిస్సా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒకే పాలసీ కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు.