సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను ప్రతిపాదించిన చంద్రచూడ్

58చూసినవారు
సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను ప్రతిపాదించిన చంద్రచూడ్
తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అధికారికంగా సిఫార్సు చేశారు. చంద్రచూడ్‌ పదవీ కాలం నవంబర్‌ 11న ముగియనుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఖన్నా అవుతారు. మే 13, 2025 వరకు సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగుతారు.

సంబంధిత పోస్ట్