మిలాద్ ర్యాలీలో అపశృతి

78చూసినవారు
చార్మినార్ వద్ద మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా నిర్వ‌హించిన ర్యాలీలో అప‌శృతి చోటుచేసుకుంది. అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో టపాసుల నిప్పు రవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ పై పడ్డడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలం వద్దనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి స్వ‌ల్ప గాయాలైన‌ట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్