తొలిసారి ఎమ్మెల్యేల‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్‌..!

55చూసినవారు
తొలిసారి ఎమ్మెల్యేల‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్‌..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాది కావొస్తుంది. ఇంత‌వ‌ర‌కు ముఖ్యమంత్రిగా కుదురుకోవటం మీదనే ఫోకస్ చేసిన ఆయన.. ఇప్పుడు ఎమ్మెల్యేల దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఓ హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.‘మన ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండండి. పని చేయండి. అప్పుడే వారు మరోసారి గెలిపిస్తారు’’ అని రేవంత్ వ్యాఖ్యానించటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్