కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి ప్రచారం చేయాలని BRS శ్రేణులకు మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గులాబీ పార్టీని గుండెలకు హతక్కు చరిత్ర కామారెడ్డిదన్నారు. పార్టీ పెట్టిన రెండునెలలకే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జడ్పీలు గెలిచామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటుదామన్న ఆయన.. జహీరాబాద్ BRS అభ్యర్థి గాలి అనిల్కుమార్ ను గెలిపించాలన్నారు.