EY ఉద్యోగి మరణం.. సంస్థపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని మృతురాలి తండ్రి ఆవేదన

74చూసినవారు
EY ఉద్యోగి మరణం.. సంస్థపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని మృతురాలి తండ్రి ఆవేదన
పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సంస్థ ఉద్యోగి 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పని ఒత్తిడి కారణంగా మృతిచెందినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. అయితే ఆ కంపెనీపై ఇప్పటివరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని మృతురాలి తండ్రి జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. "తమ కుమార్తె చనిపోయినా, మరెవరికీ ఇలా జరగకూడదనే నా భార్య కంపెనీ ఛైర్మన్ కి లేఖ రాసింది” అని చెప్పారు. కొత్తవారితో విరామం లేకుండా పనిచేయించడం సరికాదని ఆమె తల్లి లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్