యాదాద్రికి పోటెత్తిన భక్తులు

78చూసినవారు
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు నిజరూపంలో స్వయంభూ నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు నిండిపోయాయి. ఆదివారం సెలవు కావడంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల భక్తులతో నిండిపోయాయి.